మానసరోవర్ యాత్రకు దేశంలో నుంచే కొత్త రోడ్డు
కైలాస-మానసరోవర యాత్ర చేపట్టేవారికి కేంద్రప్రభుత్వం తాజాగా తీపికబురు చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి కొత్త మార్గంలో వెళ్లి కైలాస శిఖరాన్ని దర్శించుకోవచ్చని తెలిపింది. సిక్కిం, నేపాల్ నుంచి చుట్టుతిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా...