గౌరవేణి సరితకు డాక్టరేట్ ప్రధానం
కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్రం పరిశోధకురాలుగా గౌరవేణి సరితకు డాక్టరేట్ లభించింది. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పీ.మల్లారెడ్డి సరితకు డాక్టరేట్ ప్రకటించినట్లు తెలిపారు. మార్కోవ్ ప్రొసెస్ ఇన్ రిలియాబిలిటీ మోడల్స్ –...