కలాం స్ఫూర్తితో ఆత్మనిర్భర భారత్
మాజీ దివంగత రాష్ర్టపతి అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేందుకు ప్రతినబూనాలన్నారు. గ్రామాలు, చిన్న...