కామినేని హాస్పిటల్ ఐసి యు లో చికిత్స పొందుతున్న నాచారం కు చెందిన నిఖిల్ సాయిని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మా రెడ్డి పరామర్శించారు. నాచారం...
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు పరామర్శించారు. హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన రాజా ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను కోఠి...