29.7 C
Hyderabad
May 2, 2024 06: 49 AM
Slider రంగారెడ్డి

కామినేని లో  చికిత్స పొందుతున్న నిఖిల్ ని పరామర్శించిన బి ఎల్ ఆర్

#blr

కామినేని హాస్పిటల్ ఐసి యు లో చికిత్స పొందుతున్న నాచారం కు చెందిన నిఖిల్ సాయిని  టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మా రెడ్డి పరామర్శించారు. నాచారం కు చెందిన నిఖిల్ సాయి గత కొద్ది కాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న నిఖిల్ సాయికి మెరుగైన చికిత్స కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు తో బండారి లక్ష్మారెడ్డి మాట్లాడి మెరుగైన చికిత్స అందే టట్లుగా ఏర్పాట్లు చేయించారు.  అనారోగ్యంగా బాధపడుతున్న నిఖిల్ సాయికి తమ వంతు సహాయాన్ని బిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని వారి కుటుంబ సభ్యులకు బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్…!

Satyam NEWS

శివోహం: కిటకిటలాడిన కీసర శ్రీ రామలింగేశ్వరుడు

Satyam NEWS

సోమశిల జియో సెల్ సేవలకు అనుమతి కోరిన మల్లు రవి

Satyam NEWS

Leave a Comment