శ్రీవాణి ట్రస్టు నిధులతో కపిలేశ్వర రిజర్వాయర్ నిర్మించాలి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపార,ఉద్యోగ,చదువుల నిమిత్తం తిరుపతిలో స్థిరపడుతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోకి...