Slider మహబూబ్ నగర్కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్BhavaniJuly 7, 2023July 7, 2023 by BhavaniJuly 7, 2023July 7, 20230283వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. భోజనం వికటించి 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు...