37.2 C
Hyderabad
April 30, 2024 12: 52 PM
Slider మహబూబ్ నగర్

కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్

#Kasturba Vidyalaya

వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. భోజనం వికటించి 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో కస్తూర్బా విద్యాలయం సిబ్బంది వెంటనే విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు.

ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియగానే బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Related posts

భవన నిర్మాణం సంక్షేమ మండలి పాలకమండలిని నియమించాలి

Satyam NEWS

క్రో బిర్యానీ:కాకులను చంపి చికెన్ బిర్యానీలోకలిపి

Satyam NEWS

రక్తదానంతో ప్రాణాలు నిలిపిన DSR ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment