కోటపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి
వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందారు. సంక్రాంతి పండుగను సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి మృతి ఒడికి చేరుకున్నారు పండుగ వేళ వీరి కుటుంబంలో తీవ్ర...