28.2 C
Hyderabad
May 9, 2024 00: 34 AM
Slider రంగారెడ్డి

కోటపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి

#Kotapalliproject

వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందారు. సంక్రాంతి పండుగను సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి మృతి ఒడికి చేరుకున్నారు పండుగ వేళ వీరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

మృతులు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదీష్, లోకేష్, రాజేష్, వెంకటేష్ చనిపోయినట్లుగా గుర్తించారు.

Related posts

నంద్యాల రిపోర్టర్ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు: ఏపి డి‌జి‌పి

Satyam NEWS

6వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ టైటిల్ లో ఛాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్

Bhavani

అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

Leave a Comment