29.7 C
Hyderabad
May 1, 2024 03: 29 AM

Tag : ktr announce

Slider హైదరాబాద్

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేత‌నం రూ. 3 వేలు పెంపు

Sub Editor
దీపావళి పండుగ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి జీతాన్ని రూ.3 వేలు పెంచుతున్నట్లు తెలిపింది. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ విషయాన్నితెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలతోనే హైదరాబాద్‌ ప్రస్తుతం...