మీల్ ఫర్ పూర్:మహారాష్ట్రలో రూ.10కే ‘శివ భోజన్’
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో అధికార మహా అఘాడీ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రారంభించింది. రూ.10కే భోజనం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ‘శివ భోజన్’ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది.‘శివ భోజన్’...