25.7 C
Hyderabad
January 15, 2025 19: 17 PM
Slider జాతీయం

మీల్ ఫర్ పూర్:మహారాష్ట్రలో రూ.10కే ‘శివ భోజన్‌’

maharastra govt shiva bojan rs 10 for meals

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో అధికార మహా అఘాడీ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రారంభించింది. రూ.10కే భోజనం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ‘శివ భోజన్‌’ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది.‘శివ భోజన్‌’ పథకాన్ని పలువురు మంత్రులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లాంఛనంగా ప్రారంభించారు.తమిళ్ నాడులో అమ్మ కాంటీన్లు,ఆంధ్రప్రదేశ్ లో అన్న కాంటీన్లలో ,తెలంగాణాలో 5 రూపాయల భోజన పతకం తో ఈ పథకాలు నడవగా ఆంధ్రలో జగన్ ప్రభుత్వం అన్న కాంటీన్లను మూసివేసింది. మహారాష్ట్రలో కేవలం రూ.10కే పేదలకు భోజనం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన శివసేన దాని అమలుకు శ్రీకారం చుట్టడం విశేషం.

Related posts

పంట పరిహారం కోసం జనసేన నేత నిరసన దీక్ష

Satyam NEWS

బీజేపీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి

Satyam NEWS

ప్రధాని జన్మదినం సందర్భంగా అర్వింద్ సేవా సప్తాహం

Satyam NEWS

Leave a Comment