ట్రాజిక్:బ్రిడ్జిపై నుండి వ్యాన్ బోల్తా 8మంది మృతి
నిన్న తెలంగాణలోని కరీంనగర్ లో జరిగిన వంతెన ప్రమాదాలను మరవక ముందే మహారాష్ట్రలోని యవత్మాల్లో సోమవారం వేకువ జామున మరో వంతేన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్వ్యాన్ వంతెనపై నుంచి...