మహాత్మాగాంధీ ని చంపిన నాధురామ్ గాడ్సే ని దేశ ద్రోహిగా కేంద్రం ప్రకటించాలని వామపక్షాలు నేడు ర్యాలీ నిర్వహించాయి. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఈ భారీ ర్యాలీ జరిగింది....
కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చుక్కాయిపల్లి గ్రామ సేవా సమితి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నాగర్...
మహాత్మా గాంధీ ప్రాణాలను రక్షించిన సాహసయోధుడు బతఖ్ మియా అన్సారి జీవితంపై చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ నాలుగు భాషల్లో వెలువరించిన పుస్తక ఆవిష్కరణ తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. స్థానిక...