ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి
ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పుడు వెంటనే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారని జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే అన్నారు....