నూతన సంసద్ భవనం దేనికి సంకేతం?
ఆత్మనిర్భర్ లో భాగంగా, స్వావలంబన దిశగా, ప్రజాస్వామ్య పరిపుష్ఠి లక్ష్యంగా, నేటి భారతానికి దృశ్యంగా, భావి భారతానికి పునాదిరాళ్ళుగా అత్యాధునిక పార్లమెంట్ భవన (సంసద్) నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. 2022 కల్లా...