మెడికో మర్డర్:వైద్య విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది.ఎన్నో కలలతో వైద్యవిద్యను అభ్యసిస్తున్న విద్యార్ధి బ్రతుకును బుగ్గిపాలుచేశారు.మరో సంవత్సరం పూర్తయితే ప్రజలకు వైద్యం అందించే యువకుడిని కొట్టిచంపారు హంతకులు.జిల్లాలోని రేగొండ మండలం కనపర్తి గ్రామంలో ఎంబీబీఎస్ చదువుతున్న...