చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎంజీఆర్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఈరోజు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు హైదరాబాద్ తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు....