ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేయనున్నసీఎం
విద్య, వైద్యం ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపనే సీఎం జగన్ లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గజపతినగరంలో ఏపి వైద్య విధానపరిషత్, ఎపీఎంఎస్ఐడీసీ...