పేదల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది: రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదలలో ఆత్మవిశ్వాసం పెరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురం పంచాయతీ, మామిడివలసలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం...