ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా సహకరించాలి
తెలంగాణలో రైతు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సంక్షేమ...