ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రమయినా, ఓ కంపెనీ అయినా అభివృద్ధి సాధిస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. దుబారాను తగ్గించడం ఆదాయంతో సృష్టించడంతో సమానమని చెప్పారు. నేడు ఆయన ఐటీసీ కాకతీయ హోటల్ లో ...
కొమురవెళ్లి మల్లన్న గుట్టపై రూ.53లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయ మహా మండపం నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం యాగశాలలోని...
చెవుడు, మూగ బాలిక వైద్యానికి చేయుతనందించారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు. ఆ బాలికకు మెరుగైన చికిత్స కు సీఎం సహాయ నిధి ద్వారా రూ.5 లక్షల ఎల్ ఓసి ని మంత్రి...
ఏడేళ్లలో ఎప్పుడూ లేని సూతిల్ దారం కు రైతుల వద్ద డబ్బులు అడగటం ఏంటి…ఇది ఎప్పుడు చూడలేదు అని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాక మంత్రి హరీష్ రావు అన్నారు. ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం...
సిద్దిపేట పట్టణ నిరుపేదల సొంతింటి కల నెరవేరిచే సంకల్పం తో నర్సపూర్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశలో ఉన్న నేపథ్యంలో లో హైదరాబాద్ అరణ్య భవన్ లో రాష్ట్ర...
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియం లో...