కేంద్రం తెస్తున్న విద్యుత్ బిల్లుకు మేం వ్యతిరేకం
కేంద్ర ప్రభుత్వం తీసుకరానున్న విద్యుత్ ముసాయిదా చట్టాన్ని ముమ్మాటికి అడ్డుకుని తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ రంగ సంస్థలను ప్రయివేటికరించాలన్న కుట్రలో ఇదొక భాగమని ఆయన స్పష్టం...