టి.టి.డి. ద్వారా 1933 ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు
రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న 1933 దేవాలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఆలయానికి రూ.10లక్షలు చొప్పున టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ...