ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు .. ముగ్గురు మృతి
ఆఫ్ఘనిస్థాన్ మళ్ళీ బాంబుల మోతతో దద్దరిల్లింది. నంగర్హర్ ప్రావిన్స్ లోని స్పిన్ ఘర్ ప్రాంతంలోని మసీదులో ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్థానిక ముల్లాతో సహా కనీసం...