నంద్యాల ఘటనను సుప్రీం సుమోటోగా స్వీకరించాలి: సోమిరెడ్డి
పోలీసుల కిరాతకం కారణంగానే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం బలైపోయింది.. ఒక భారత పౌరుడి కుటుంబానికి పోలీసుల తీరుతో ఇలాంటి పరిస్థితి రావడం మనస్సును కలిచివేస్తోంది.. 70 వేలు పోయాయని ఎవరో కేసు పెడితే...