బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
నాయకుడన్న వారికి రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతలు ఉండాలి. కానీ మా నాయకుడైనా జగన్మోహన్ రెడ్డికి అటువంటి ప్రాధాన్యతలనేవి ఏమీ లేవని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు ....