ఎమ్మెల్సీలుగా పండుల రవీంద్రబాబు, జకియా ఖానమ్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా డాక్టర్ పండుల రవీంద్రబాబు , ఎం.జకియా ఖానమ్ లు నియమితులయ్యారు. మంగళవారం వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్...