వాటా కోసం డిమాండ్: ఎన్ డి ఏలో మొదలైన లుకలుకలు
భాగస్వామ్య పక్షాలకు కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం ఉండాలని జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నేతృత్వంలోని...