తల్లిదండ్రుల్ని రోడ్డుపైకి నెట్టేసిన కసాయి కొడుకు
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో తల్లిదండ్రులను వర్షంలో బయటకు నెట్టాడు ఒక కసాయి కొడుకు. కన్నవారికి తోడపుట్టిన వారికి తెలియకుండా చిన్న కుమారుడు రామకృష్ణ తల్లదిండ్రులతో ఆస్తులను రాయించుకున్నాడు. విషయం తెలుసుకున్న...