నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఆర్జిత సేవా మరియు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు లభిస్తాయని ఈవో లవన్న తెలిపారు. శ్రీశైలంలో మే 1వ తేదీ నుండి...
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ( చిన్నతిరుపతి) ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వామివారి దగ్గరకు నేరుగా...