ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పని చేయాలని ప్రభుత్వం విప్ గువ్వల బాలరాజు సూచించారు. గురువారం పల్లెనిద్ర కార్యక్రమం లో భాగంగా పదర మండల కేంద్రంలో ఆయన వార్డులో పర్యటించిప్రజా...