గో గ్రీన్: ప్రతి గ్రామంలో నర్సరీ పనులు పూర్తి చేయాలి
నిర్మల్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో శనివారం లోగా నర్సరీ ఏర్పాటు పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి మండల అభివృద్ధి అధికారులు ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె...