రమేష్ రెడ్డికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం హర్షణీయం
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచేలా కృషి చేస్తున్న పటేల్ రమేష్ రెడ్డికి శ్రమను గుర్తించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం హర్షణీయమని డీసీసీబీ...