పాండిచ్చేరి స్వతంత్ర అభ్యర్ధి కాకినాడలో అపస్మారక స్థితిలో…
పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్ తూర్పుగోదావరి జిల్లాలో అపస్మార స్థితిలో కనిపించాడు. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో ఉన్న దుర్గా ప్రసాద్ ఈ...