39.2 C
Hyderabad
April 28, 2024 13: 08 PM
Slider జాతీయం

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి ఉద్వాసన

#KiranBedi

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలగించారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

కిరణ్ బేడీ స్థానంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి  చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

దీంతో పార్టీ బలం మెజార్టీ మార్కు దిగువకు చేరడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

ఈ క్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి కిరణ్‌ బేడీని తొలగించి తమిళిసైకు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

Related posts

టైం పాస్ క్రైమ్ : ఓ నగ్న మహిళ పోలీసులనే పరేషాన్ చేసింది

Satyam NEWS

రష్యాను చావుదెబ్బ తీసిన ఉక్రెయిన్

Satyam NEWS

జగన్ పుట్టిన రోజు కానుక: టీడీపీ కార్యకర్త తల పగిలింది

Satyam NEWS

Leave a Comment