డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డికి పౌర సన్మానం
కడప జిల్లా రాజంపేట గత డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డికి పౌర సన్మానం నిర్వహించారు. పట్టణంలోని కాకతీయ విద్యాసంస్థలు ప్రాంగణంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో కోవిడ్ సమయంలో విశిష్ట సేవలకు...