నో మెర్సీ :క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు
నిర్భయ దోషులకు క్షమాబిక్షకు అర్హులు కాదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు.నిర్భయ సామూహిక హత్యాచార దోషి ముకేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్థనను అయన తిరస్కరించారు . ముకేష్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను...