రేషన్ షాపు నుంచి బ్లాక్ మార్కెట్ కు రాగులు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ప్రజా పంపిణీకి వెళ్లాల్సిన రాగులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రజలకు చేరాల్సిన వీటిని అక్రమార్కులు బ్లాక్ లో అమ్ముకోవాలని చూశారు. ఆటో లో తరలిస్తుండగా ప్రజాపంపిణీ...