42.2 C
Hyderabad
April 26, 2024 15: 07 PM
గుంటూరు

రేషన్ షాపు నుంచి బ్లాక్ మార్కెట్ కు రాగులు

finger millet

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ప్రజా పంపిణీకి వెళ్లాల్సిన రాగులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రజలకు చేరాల్సిన వీటిని అక్రమార్కులు బ్లాక్ లో అమ్ముకోవాలని చూశారు. ఆటో లో తరలిస్తుండగా ప్రజాపంపిణీ కి చేరాల్సిన రాగులు దొరికాయి. ఇవి మొత్తం 3 క్విటాళ్ల ఉంటాయి.

వీటిని వెంగళరెడ్డినగర్ లో చౌకధరడిపో నుండి ఆటో లో తరలిస్తున్నారని తేలింది. దాంతో  ఆటో డ్రైవర్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ప్రజాపంపిణీ రాగుల ను రెవెన్యూశాఖ కు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Related posts

అవసరమైన ప్రతి ఒక్కరికి న్యాయసేవలు

Bhavani

గ్రామాలలో మొదలౌతున్న పంచాయితీ ఎన్నికల సందడి

Satyam NEWS

Summer Alert: రెంటచింతలలో నిప్పుల వర్షం

Satyam NEWS

Leave a Comment