స్వీట్లే కాదు సమాజానికి స్ఫూర్తిని పంచిన పుల్లారెడ్డి
పుల్లారెడ్డి నేతి మిఠాయి తీపిదనాన్నే కాదు. సమాజానికి అవసరమైన స్ఫూర్తిని కూడా పంచేది. పుల్లారెడ్డి విశ్వహిందూపరిషత్ కోశాధికారిగా ఉండేవారు. అప్పటిలోనే అయోధ్య లో రామజన్మ భూమిపై విశ్వహిందూ పరిషత్ కేసు వేసి నడిపిస్తుండేది. ఆ...