ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరోజే మిల్లులకు తరలించాలి
ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ బాధ్యులను ఆదేశించారు. కల్లూరు మండలం పేరువంచ, పుల్లయ్య బంజార ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్...