క్విడ్ ప్రోకో: రైతుల కేసులపై రూ.5 కోట్లు ఖర్చు చేస్తారా?
రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి 5 కోట్లు ఖర్చు పెట్టేవాడు రైతు పక్షపాతి ఎలా అవుతాడు? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచి...