సజ్జల వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణే
మూడు రాజధానుల బిల్లును తిరిగి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం ముమ్మాటికి కోర్టు దిక్కరనే అవుతుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో...