రైల్వే మంత్రికి ఎంపీ ఆదాల వినతి గూడూరు సికింద్రాబాద్ల మధ్య ప్రయాణించే సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరుగు ప్రయాణంలో దాదాపు గంట పాటు సమయాన్ని తగ్గించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి...
అదిలాబాద్ -ఆర్మూర్ రైల్వే లైన్ కోసం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని మంగళవారం పార్లమెంట్ సభ్యులు సోయం బాపు రావు గారు కలిసారు. 2017-18 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా...