విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి రాందేవ్ రావు ట్రస్ట్ ఆసుపత్రి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్ లో విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రజలకు అవసరమైన వైద్యం అందజేస్తున్నామని ట్రస్ట్ హాస్పిటల్ రాందేవ్ రావు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ తోట దయాకర్, సీఈఓ డాక్టర్ యోబు...