కరోనా వైరస్ నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తాం
కరోనా మహమ్మారి పట్ల నిర్లక్ష్యం వహించకుండా నివారణకు అవసరమైన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని హైదరాబాద్ లోని రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ గంధం జోస్నా నాగేశ్వరరావు అన్నారు. రామంతాపూర్ డివిజన్ లోని పలు కాలనిలు...