సర్వ మతాలకు ఆలయం గ్రంథాలయం
జ్ఞాన సమాజ నిర్మాణానికి గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలుగా నిలుస్తాయని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అభివర్ణించారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి...