పొలిటికల్ ఫైర్: రాజకీయ కారణాలతో 40 క్వింటాళ్ల మిర్చి దగ్ధం
ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామాలలో రాజకీయం చిచ్చు పెడుతూనే ఉంది. రాజకీయ కక్షలతో అమాయకులైన రైతులను కూడా నష్టపరచిన దారుణం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో జరిగింది. గుత్తా హనుమంతరావు, గుత్తా వాసు...